Trending news
Karnataka: ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షిస్తోన్న పోలింగ్ కేంద్రం.. అందమైన బొమ్మలతో అలంకరణ..

[ad_1]
బొమ్మల బూత్ లోపల రకరకాల అందమైన బొమ్మలు ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను కనువిందు చేస్తున్నాయి. చన్నపట్నం సంప్రదాయ బొమ్మలను ప్రదర్శిస్తున్నారు. రైతు జీవనాధారమైన ఎద్దుల బండి, రాజు, రాణి బొమ్మలు, పిల్లల బొమ్మలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూర్ దసరా జంబూసవారి, రాజభవనం, చెక్కతో చేసిన శ్రీరామ మందిరం వంటి వివిధ రకాల బొమ్మలు ప్రదర్శనలో ఉన్నాయి.
[ad_2]