Trending news
ICC Chairman: జైషా కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను శాసించిన భారతీయులు.. లిస్టులో నలుగురు

[ad_1]
జై షా కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను నలుగురు భారతీయులు పాలించారు. వారిలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఉన్నారు. ఇప్పుడు ఈ పదవిని చేపట్టిన ఐదవ భారతీయుడిగా జైషా నిలిచారు.
[ad_2]
Source link