Trending news
Ganesha Temples: భారతదేశంలోని ప్రసిద్ధ గణేశ దేవాలయాలు.. చవితి రోజున సందర్శించడానికి ప్లాన్ చేసుకోండి..

[ad_1]
చింతామణి గణపతి ఆలయం, ఉజ్జయిని: ఉజ్జయిని మహాకాల్ నగరం అని పిలుస్తున్నప్పటికీ ఇక్కడ కూడా మహాకాలేశ్వరుడి కుమారుడైన శ్రీ గణేశుని పురాతన ఆలయం ఉంది. ఆలయ గర్భగుడిలో మూడు వినాయక విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. వీటిలో మొదటిది చింతామణి వినాయకుడు, రెండవది ఇచ్చమని గణపతి, మూడవది సిద్ధివినాయక గణేష్ విగ్రహం. మహాకాలేశ్వరుడి సందర్శించి చింతామణి గణపతి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు
[ad_2]
Source link