Trending news

Andhra Pradesh: ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం.. కీల‌క నిర్ణ‌యాలివే

[ad_1]

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పేపర్‌లెస్‌గా ఈ-క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. అజెండా మొదలుకొని నోట్స్‌ వరకు ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే మంత్రులకు అందజేసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరిగింది. మరోవైపు ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

  • వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్‌ గ్రీన్ సిగ్నల్
  • పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో తొలగింపు
  • పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.  ఈ పనుల్లో ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించేందుకు నిర్ణయం
  • ఆబ్కారీ శాఖ పునర్‌ వ్యవస్థీకరణకు పచ్చజెండా. తదనుగుణంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) రద్దుకు ఆమోదం
  • వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపివేతకు ఓకే చెప్పిన క్యాబినెట్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close