Top newsTrending newsViral news

కరుణ కట్టడికి సీఎం YSR Jagan గారు టెలిమెడిసిన్స్ ని ప్రారంభించారు

Telemedicines launched by YSR Jagan CM

కరోనా నివారణా చర్యల్లో భాగంగా ‘ డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌. ను సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎవఠ వైజెస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. టెలిమెడిసిన్‌ టోల్‌ ఫ్ర నెంబర్‌ కు ఫోన్‌ చేసి సిఎం జగన్‌ డాక్టర్‌తో మాట్లాడారు. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపీతంగా నడపాలని అధికారులను సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దిని ఫై క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరహప్రైతే వైద్యుల సంఖ్యనూ పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సిఎస్‌ నీలం సాహ్ని, డీజీపి గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరి జవహర్‌ రెడ్డి హోజరయ్యారు.

‘డాక్టర్‌ వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌ ఎలా పనిచేస్తుందంటే

– రాష్ట్రంలో డాక్టర్‌ వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌ అమలు కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబరు 14410 కేటాయింపు.

– ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా సేవలందించేందుకు ఏప్రిల్‌ 11వ తేది నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్టిక్యూటివ్స రు నమోదు.

– డాక్టర్‌ వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్మ్‌ ఆరొగ్య సవలు అందుతాయి.

తతర ల ఉద్దేశం:

– కోవిడ్‌-1 9 కేసులను గుర్తించడం, ఐసాలేట్‌ చేయడం, పరిక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం.

– ఓపి సేవలు, బెషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు,అహాలు.

– డాక్షర్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. టెక్నికల్‌ అసిస్టెన్స్‌ఈగ య,టెక్నాలజీ టిం నుంచి లభిస్తుంది. మూడంచెలుగా ‘ డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌ విధానం.

Step 1

– 14410 టోల్‌ ఫ్ర నెంబరుకు రోగులు మిస్స్‌ కాల్‌ ఇస్తే చాలు. అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నెంబరును, మొత్తం వివరాలను నమోదు

– ఆ తర్వాత ఎర్టిక్యూటివ+రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయస్సు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు.

– రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు.

Step 2

– రోగి వివరాలన్నీ టెలి మెడిసిన వ్యవస్థకు కనెక్ట్‌ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి.

– ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్‌ను స్వికరించి, కాల్‌ చేసి ఓపి సేవలు అందిస్తారు.

– ఆ రోగికి నిర్వహించవలసిన పరిక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు.

– వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌-1 9 అనుమానిత రోగులను గుర్తిస్తారు.

– ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి.

– అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌ కూడా ఉంటుంది.

– అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు పంపించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకొని ఆ మేరకు వారిని తరలిస్తారు.

Step 3

– కోవిడ్‌-1 9 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పన.

– ఆ రోగులకు అవసరమైన పరిక్షలు, క్వారంటైన్‌, ఐసాలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సి), జిల్లా, రాష సాయిలో ఆ జాబితాలు.

– ఈ జాబితాలను జిల్లా అధికారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు.

వైద్యాధికారి-పహెచ్‌సి:

– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపెస్తారు.

– ప్రతి ఒక్క రోగికి అవసరమైన జొషథాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటిర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు.

– నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close